ఎండిన నాటు ఎర్ర గులాబిరేకల పొడి - 100 గ్రా
వేయించిన సొంఠి పొడి - 100 గ్రా
సునాముఖి పొడి - 100 గ్రా
కిస్ మిస్ - 100 గ్రా
సైందవలవణం పొడి - 100 గ్రా
తేనె తగినంత
తయారుచేసే విధానం :
ఈ పొడులన్నింటిలో కిస్ మిస్ పళ్ళు వేసి కొంచెం కొంచెం తేనె అందులో కలుపుకుంటూ మెత్తని ముద్దగా నూరి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. సేవించేటపుడు తడి లేకుండా పొడిగా ఉన్న స్పూన్ మాత్రమే ఉపయోగించాలి.
సేవించే విధానం :
వయసును బట్టి పిల్లలు 10 గ్రా పెద్దలు 10 నుంచి 20 గ్రా రాత్రి ఆహారం తిన్న 2 గంటల తర్వాత నిద్రపోయే ముందు చప్పరించి తిని మంచినీళ్ళు త్రాగాలి.
రోజూ వేసుకోవచ్చు కానీ ఇది వేసుకొనేటప్పటికి బోజనం చేసి 2 గంటలు అయిఉండాలి.
ఏల్చూరి గారి జీ-తెలుగు కార్యక్రమం నుంచి సేకరించినది.
Emblems
6 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment