skip to main |
skip to sidebar
కరక్కాయ బెరడు (అంటే కరక్కాయల్లో గింజలు తీసేసి పైన ఉండే బెరడు) నీటిలో వేసి మెత్తగా రుబ్బి పేస్ట్ లా చేసుకోని ఒళ్ళంతా రాసుకొని, అది ఆరిపోయాక సున్నిపిండితో, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా 40 రోజులు చేయాలి.(జి-తెలుగు ఏల్చూరి గారి ‘సౌందర్యవేదం’ నుండి సేకరించినది.)
0 వ్యాఖ్యలు:
Post a Comment